హోమ్AP News కర్నూలు జిల్లాలో పొలం పని చేస్తుండగా రైతు కంటబడ్డ వజ్రం bymallela telugutejam -మే 25, 2024 0 *కర్నూలు జిల్లాలో పొలం దున్నుతుంటే రైతు కంటపడ్డ వజ్రం**పొలం పనులు చేస్తుండగా కంటపడిన డైమండ్**మద్దికేర మండలం హంప గ్రామంలో ఘటన**రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్న ఓ వ్యాపారస్తుడు...**ఇటీవలి వర్షాలతో జిల్లాలో మొదలైన వజ్రాల వేట*🌹🙏🙏🙏🙏 Tags AP News Facebook Twitter