గవర్నర్ ను కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు



విజయవాడ:మల్లెల తెలుగుతేజం న్యూస్ 

రాజ్భవన్లో గవర్నర్తో కూటమి నేతల భేటీ.. 

గవర్నర్తో సమావేశమైన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి.. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన నేతలు.. 

చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు అందజేసిన నేతలు.. 

సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామన్నారు: ఎన్డీయే కూటమి నేతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది