రెవెన్యూ స్థలం ఆక్రమణ పట్టించుకోని అధికారులు

*ప్రభుత్వ రెవెన్యూ స్థలం కబ్జా*
 
మర్రిపాడుమండల
 తహసీల్దార్ కార్యాలయం
 


వెనుక రెవెన్యూ స్థలం
అక్రమించుకుంటున్నా
పట్టించుకోని అధికారులు

మర్రిపాడు జనసేన పార్టీ తరఫున
రిప్రజెంటేషన్ ఇవ్వాలని
అనుకుంటే ఈ రోజు
సెలవు ఉన్నందున
రేపు ఖచ్చితంగా తహసీల్దార్ గారిని కలిసి వినతిపత్రం అందజేస్తాం


*జనసేన పార్టీ మర్రిపాడు మండలం*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది